General Awareness History questions for all competitive exams in Telugu
This blog is based on selective and important General Awareness Questions. As you know General Awareness is the very useful topic for SSC, Banking and other Competitive Exams. In Every post I'm giving 20 questions those will help you asses your knowledge. Try to learn more by viewing other pages in blog. Here we are posting all types of questions in different posts.
1. హైదరాబాద్ రాష్ట్రంలో రక్షిత కౌలుదారు సంఖ్య అధికంగా ఉన్నటువంటి జిల్లా .?
- నల్గొండ
- హైదరాబాద్
- ఆదిలాబాద్
- పాలమూరు
Answer: 3
- సుప్రీం కోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు ?
- ప్రధానమంత్రి
- పార్లమెంటు
- రాష్ట్రపతి
- హోంమంత్రి
Answer: 3
- 4 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల లాంగ్ రేంజ్ అణు సామర్థ్య బాలిస్టిక్ క్షిపణి ______ ని ఒడిశా తీరం నుంచి భారత్ విజయవంతంగా పరీక్షించింది ?
- అగ్ని-4
- అగ్ని-1
- అగ్ని-3
- అగ్ని-2
Answer: 1
- మద్రాసు బొంబాయి కలకత్తా హైకోర్టులను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?
- 1861
- 1863
- 1862
- 1860
Answer: 3
- స్వదేశీ సంస్థానాల రాజులకు వ్యక్తులను దత్తత తీసుకునే హక్కును బ్రిటిషర్లు ఎప్పుడు కల్పించారు ?
- 1870
- 1865
- 1860
- 1855
Answer: 3
- రాష్ట్రపతి అభీష్టం మేరకే మంత్రులు పదవిలో ఉంటారు అని తెలిపే నిబంధన ?
- 74(1)
- 75(1)
- 75(2)
- 74(2)
Answer: 3
- వీటిని గమనించండి; 1. బ్లాక్ లెవెల్ ప్రణాళికను సిఫార్సు చేసినది హనుమంతరావు కమిటీ. 2. జిల్లా లెవెల్ ప్రణాళికను సిఫార్సు చేసినది హనుమంతరావు కమిటీ. 3. పంచాయతీల రాజ్యాంగ ప్రతిపత్తిని సిఫార్సు చేసినది అశోక్ మెహతా కమిటీ. 4. పంచాయతీరాజ్ వ్యవస్థను మొదటిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
- ఒకటి మూడు సరైనవి కానీ రెండు నాలుగు సరికాదు
- రెండు నాలుగు సరైనవి ఒకటి మూడు సరికాదు
- రెండు మూడు సరైనవి కానీ ఒకటి నాలుగు సరికాదు
- ఒకటి రెండు సరైనవి కానీ మూడు నాలుగు సరికాదు
Answer: 3
- అశోక్ మెహతా కమిటీ సిఫార్సులకు సంబంధించిన వాటిని గమనించండి: 1. రాజకీయ పార్టీలు అధికారికంగా ఎన్నికల్లో పాల్గొనకూడదు. 2. రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 3. షెడ్యూల్డ్ కులాలు, తెగలకు వారి జనాభా మేరకు రిజర్వేషన్లు కల్పించాలి. 4. మండల పరిషత్తులకు అభివృద్ధి కార్యక్రమాలు బదలాయించాలి.
- ఒకటి మూడు సరైనవి కానీ రెండు నాలుగు సరికాదు
- రెండు నాలుగు సరైనవి ఒకటి మూడు సరికాదు
- రెండు మూడు సరైనవి కానీ ఒకటి నాలుగు సరికాదు
- ఒకటి రెండు సరైనవి కానీ మూడు నాలుగు సరికాదు
Answer: 3
- 1. 1922వ సంవత్సరంలో ఇంగ్లాండ్ మరియు ఇండియాలో ఐ.సి.ఎస్ పరీక్షలను ఒకేసారి నిర్వహించారు. 2. క్రీస్తు శకం 1875లో మేయో అండమాన్ ప్రాంతంలో హత్యకు గురయ్యారు. 3. ప్రెసిడెన్సీ పట్టణాలైన కలకత్తా, మద్రాసు, బొంబాయిలలో జాన్ లారెన్స్ ఉన్నప్పుడు హైకోర్టులను స్థాపించారు.
- రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి
- రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు
- ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు
- మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు
Answer: 1
- ఏ రాష్ట్రంలో 19 నెలల పాటు కొనసాగిన మైనింగ్ నిషేధాన్ని సుప్రీంకోర్టు ఇటీవల తొలగించింది ?
- ఒడిశా
- జార్ఖండ్
- తెలంగాణ
- గోవా
Answer: 4
- భారత రాజ్యాంగంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన నిబంధనలు ?
- 324 నుంచి 333
- 326 నుంచి 329
- 326 నుంచి 333
- 324 నుంచి 329
Answer: 4
- 1. అభినవ భారత్ అనే విప్లవ సంస్థను బెంగాల్ ప్రాంతంలో నెలకొల్పారు. 2. కేంద్ర పాలిత ప్రాంతం కేంద్ర హోంశాఖ నియంత్రణలో ఉంటుంది. 3. హంటర్ కమిషన్ నివేదిక ఆధారంగా లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశారు.
- రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి
- రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు
- ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు
- మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు
Answer: 2
- పార్లమెంటు ఆమోదంతో జాతీయ అత్యవసర పరిస్థితి ఎంత కాలం అమలులో ఉంటుంది ?
- 9 నెలలు
- మూడు నెలలు
- సంవత్సరం
- ఆరు నెలలు
Answer: 4
- మొదటి ప్రణాళికలో దేనికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు ?
- విద్యారంగం
- పరిశ్రమల రంగం
- సేవా రంగం
- వ్యవసాయ రంగం
Answer: 4
- బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడైన రెండవ భారతీయుడు ?
- దాదాబాయి నౌరోజి
- మోతిలాల్ నెహ్రూ
- చిత్తరంజన్ దాస్
- ఎస్పి. సిన్హ
Answer: 4
- మహల్వారీ పద్దతిని ఎవరు ప్రవేశపెట్టారు.?
- విలియం బెంటింక్
- లార్డ్ డల్హౌసి
- లార్డ్ కానింగ్
- కార్నవాలీస్
Answer: 1
- 1856 లో మొట్టమొదటి వితంతు పునర్వివాహాన్ని ఎవరు నిర్వహించారు ?
- బెంటింగ్
- గోవింద రనడే
- రాజా రామ్మోహన్ రాయ్
- ఈశ్వర చంద్ర విద్యా సాగర్
Answer: 4
- కాంగ్రెస్లో అతివాదులు మితవాదులు ఎప్పుడు ఏకమయ్యారు ?
- 1914
- 1916
- 1917
- 1920
Answer: 2
- జాతీయ విస్తరణ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు .?
- 1951
- 1952
- 1954
- 1953
Answer: 4
- హాలుడు సింహల రాకుమార్తె లీలావతిని వివాహమాడినట్లు తెలిపే కావ్యం ?
- కాతంత్ర వ్యాకరణం
- గాథాసప్తశతి
- హర్షచరితం
- లీలావతి పరిణయం
Answer: 4
Comments
Post a Comment