Economy Quiz for competitive exams: Quiz1
1
- బ్రిటీషర్ల పాలనా కాలంలో భారతీయ పరిశ్రమల విస్తరణకు విత్త సదుపాయాల కొరత ప్రధాన కారణమని పేర్కొన్న వారు ?
- దాదాభాయ్ నౌరోజీ
- ఫిస్కల్ కమిషన్
- 1918 పారిశ్రామిక కమిషన్
- సుభాష్ చంద్రబోస్
Answer: 3
- 1875లో బరాకర్ వద్ద దుక్క ఇనుము ఉత్పత్తిని ప్రారంభించిన కంపెనీ ?
- బెంగాల్ ఇనుము - ఉక్కు కంపెనీ
- ఇండియా ఇనుము - ఉక్కు కంపెనీ
- మైసూర్ ఇనుము - ఉక్కు కర్మాగారం
- బెంగాల్ ఉక్కు కార్పొరేషన్
Answer: 1
- 2001-2011 దశాబ్దంలో అత్యధిక జనాభా వృద్ధిరేటు నమోదు చేసుకున్న రాష్ట్రం ?
- మేఘాలయ
- సిక్కిం
- అరుణాచల్ ప్రదేశ్
- బీహార్
Answer: 1
- ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కల్యాన్ యోజన ఎప్పుడు ప్రారంభించారు ?
- 2015 october 17
- 2015 సెప్టెంబర్ 21
- 2015 సెప్టెంబర్ 17
- 2017 అక్టోబర్ 2
Answer: 3
- శూన్య ఆధారిత బడ్జెట్ను మన దేశంలో మొట్టమొదటిసారిగా ఏ రంగంలో ప్రవేశపెట్టారు ?
- సైన్స్ అండ్ టెక్నాలజీ
- వ్యవసాయం
- సంక్షేమ పథకాలు
- దేశ రక్షణ
Answer: 1
- ఫ్యూచర్ షాక్ గ్రంథ రచయిత ?
- మీరా నాథ్
- వెబర్
- అల్ఫిన్ టాల్పర్
- అమర్త్యసేన్
Answer: 3
- బాంబే ప్లాన్ లోని పారిశ్రామికవేత్తల సంఖ్య ?
- 10
- 4
- 6
- 8
Answer: 4
- జిల్లా పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన పారిశ్రామిక తీర్మానం ?
- 1977
- 1948
- 1991
- 1995
Answer: 1
- 1853లో బొంబాయి-థానే మధ్య మొట్టమొదటి ప్రయాణీకుల రైలును ఎంత దూరం నడిపించారు ?
- 34 కి.మీ.
- 32 కి.మీ.
- 23 కి.మీ.
- 45 కి.మీ.
Answer: 1
- ఆర్థిక సంస్కరణల్లో ప్రధానమైన అంశాలు ?
- ప్రపంచీకరణ
- ప్రైవేటీకరణ
- సరళీకరణ
- అన్ని
Answer: 4
- ఈ క్రింది వాటిలో నికర పరోక్ష పన్నులను వేటి నుండి పొందవచ్చు ?
- పరోక్ష పన్నులు+సబ్సిడీలు
- పరోక్ష పన్నులు/సబ్సిడీలు
- పరోక్ష పన్నులు%సబ్సిడీలు
- పరోక్ష పన్నులు-సబ్సిడీలు
Answer: 4
- శూన్య ఆధారిత బడ్జెట్ను మన దేశంలో మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ?
- 1984
- 1983
- 1985
- 1986
Answer: 2
- హజారే కమిటీని ఏ విధానంలోని లోపాలను పరిశీలించడానికి ఏర్పాటుచేశారు ?
- లైసెన్సింగ్
- మిశ్రమ
- ప్రైవేట్
- ఏది కాదు
Answer: 1
- మహారాష్ట్రలో ఉపాధిహామీ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?
- 1975-76
- 1972-73
- 2005-06
- 2003-04
Answer: 2
- ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేసే ప్రభుత్వ సంస్థలను ఏమంటారు ?
- కార్పొరేషన్లు
- శాఖాపరమైనవి
- ప్రైవేటు
- ఏదీకాదు
Answer: 1
- ఆర్థిక రంగ సంస్కరణల కోసం తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేయడానికి నియమించబడిన కమిటీ ?
- నరసింహం కమిటీ
- రంగరాజన్ కమిటీ
- ఎల్.ఎం సింఘ్వి కమిటీ
- హారడ్ డోమర్ కమిటీ
Answer: 1
- ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అనే భావనను ఎవరు ప్రవేశపెట్టారు ?
- మాల్థుస్
- గౌరవ్ దత్
- లక్డావాల
- బొకె
Answer: 4
- అతి తక్కువ జన సాంద్రత కలిగిన రాష్ట్రం ?
- సిక్కిం
- మేఘాలయ
- నాగాలాండ్
- అరుణాచల్ ప్రదేశ్
Answer: 4
- ది ఇండస్ట్రియల్ ఎవల్యూషన్ ఇన్ ఇండియా గ్రంధకర్త ?
- డి.ఆర్. గాడ్గిల్
- జవహర్లాల్ నెహ్రూ
- సుభాష్ చంద్రబోస్
- బిపిన్ చంద్ర పాల్
Answer: 1
- స్థూల దేశీయోత్పత్తి నుండి తరుగుదలను మినహాయిస్తే వచ్చే దానిని ఏమంటారు ?
- నికర జాతీయోత్పత్తి
- నికర దేశీయోత్పత్తి
- నికర విదేశీ ఉత్పత్తి
- పైవన్నీ
Answer: 2
Comments
Post a Comment