General Studies India History Quiz For Competitive Exams: Quiz 5
1
- మిజిలీలు అని ఎవరి యొక్క రాష్ట్రాలను పిలుస్తారు ?
- సిక్కులు
- ముస్లింలు
- హిందువులు
- జైనులు
Answer: 1
- సోషల్ సర్వీస్ లీగ్ స్థాపకుడు ?
- గోపాలకృష్ణ గోఖలే
- అనిబిసెంట్
- శివనారాయణ అగ్నిహోత్రి
- నారాయణ్ మల్పర్జోషి
Answer: 4
- విష ప్రయోగం వల్ల మరణించిన మత సంస్కర్త ఎవరు?
- వివేకానందుడు
- రామకృష్ణ పరమహంస
- రాజా రామమోహన్ రాయ్
- స్వామి దయానంద సరస్వతి
Answer: 4
- ఆధునిక భారతదేశ పితగా ఎవరిని పేర్కొంటారు?
- కేశవ చంద్రసేన్
- గాంధీజీ
- రాజా రామమోహన్రాయ్
- ఎం.జి. రనడే
Answer: 3
- బెనారస్లో 1791 లో సంస్కృత కళాశాలను స్థాపించిన ఆంగ్లేయుడు ఎవరు?
- కేరీ
- ప్రిన్సెప్ విలియం
- మెకాలే
- జొనాథన్ డంకన్
Answer: 4
- కాకినాడ కుట్ర కేసులో భయంకరాచారిని విచారించి ఏ జైలుకు తరలించారు ?
- అండమాన్
- రాజమండ్రి
- మాండలే
- హైదరాబాద్
Answer: 1
- అంబేడ్కర్కు సంబంధించిన ఉద్యమం/ సంస్థ ?
- హితకారిణి సభ సమాజ్
- బహిష్కృత్
- సమతాసంస్థ
- మహద్ సత్యాగ్రహం
Answer: 2
- రాధాస్వామి ఉద్యమ స్థాపకుడు ఎవరు?
- ఎన్.ఎం. జోషి
- రఘునాథరావు
- తులసీరామ్
- రాధాకాంత్ దేవ్
Answer: 3
- బాలగంగాధర తిలక్ స్థాపించిన పత్రిక ?
- మరాఠా
- కేసరి
- ఏదీకాదు
- ఎ, బి
Answer: 4
- దేశభక్తుల కూటమిని ఎప్పుడు స్థాపించారు ?
- 1888
- 1886
- 1884
- 1882
Answer: 1
- శశి పాద బెనర్జీ ఎక్కడ మొట్ట మొదటి వితంతు శరణాలయాన్ని స్థాపించారు ?
- ముంబై
- ఢిల్లీ
- కలకత్తా
- అహ్మదాబాద్
Answer: 3
- ప్రసిద్ధిగాంచిన 'సారే జహాన్ సే అచ్చా' గీత రచయిత ?
- మహ్మద్ ఇక్బాల్
- సయ్యద్ అహ్మద్ఖాన్
- హసరత్ మొహాని
- అబ్దుల్ కలాం ఆజాద్
Answer: 1
- ప్రజా మిత్రమండలి స్థాపకుడు ఎవరు?
- మన్నత్ పద్మనాభ
- శ్రీనారాయణ గురు
- సి.ఆర్. రెడ్డి
- భాస్కర్రావ్ జాదవ్
Answer: 3
- 1893 లో చికాగోలో జరిగిన ఎన్నో ప్రపంచ మత సభల్లో వివేకానందుడు పాల్గొన్నాడు?
- నాలుగో
- మూడో
- రెండో
- మొదటి
Answer: 4
- కిందివారిలో కర్మయోగిగా పేర్కొనదగిన వ్యక్తి ?
- శివనారాయణ అగ్నిహోత్రి
- అనిబిసెంట్
- వివేకానందుడు
- వీరేశలింగం
Answer: 3
- అనుశీలన సమితిని సతీష్ చంద్ర బసు ఎప్పుడు స్థాపించారు ?
- 1901
- 1903
- 1905
- 1902
Answer: 4
- భారత్ మరియు ఇంగ్లాండ్ ల మధ్య తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది ?
- 1936
- 1932
- 1937
- 1935
Answer: 2
- లాలా లజపతిరాయ్ ఎప్పుడు మరణించారు ?
- 1928 నవంబర్ 16
- 1928 నవంబరు 18
- 1928 నవంబరు 15
- 1928 నవంబరు 17
Answer: 4
- భారత దేశంలో జమిందారుల సంఘం ఎప్పుడు ఏర్పడింది ?
- 1827
- 1847
- 1857
- 1837
Answer: 4
- భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞను ఎవరు రచించారు ?
- చందాల కేశవదాసు
- పైడిమర్రి వెంకట సుబ్బారావు
- సురవరం ప్రతాపరెడ్డి
- సి.నారాయణ రెడ్డి
Answer: 2
Comments
Post a Comment