General studies quiz for competitive exams in telugu: Quiz6
1
- తెలంగాణలో అత్యధిక రెవిన్యూ డివిజన్లు ఉన్నటువంటి జిల్లా ?
- రంగారెడ్డి
- హైదరాబాద్
- వరంగల్
- సూర్యాపేట
Answer: 1
- విద్య సంస్కరణల కొరకు ఇఖ్వా ఉన్సఫాను ఎవరు స్థాపించారు ?
- పండిత నరేంద్ర జీ
- అఘోరనాథ్ చటోపాధ్యాయ
- అబ్దుల్ రషీద్
- ఖయ్యూం
Answer: 4
- ప్రతిపాదిత భద్రాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏ మండలంలో ప్రారంభించారు .?
- మణుగూరు
- వేల్పూరు
- దామరచర్ల
- చేల్పూరు
Answer: 1
- .జయభారత్ రెడ్డి నివేదిక ప్రకారం అత్యధిక స్థానికేతరులు నియామకాలు పొందిన 6వ జోన్ లోని జిల్లా ?
- ఆదిలాబాద్
- నల్లగొండ
- ఖమ్మం
- హైదరాబాద్
Answer: 4
- శాతవాహన యుగం లో శాతవాహన యుగంలో కల్లు గీసేవారిని ఏమంటారు ?
- వస్సాకారులు
- మాలాకరులు
- సౌందిక
- నపిత
Answer: 3
- విష్ణు కుండినులలో గొప్పవాడు .?
- మహేంద్రవర్మ
- ఇంద్రవర్మ
- రెండవ మాధవవర్మ
- భట్టారక వర్మ
Answer: 3
- .1915 వ సంవత్సరంలో అనిబిసెంట్ మదనపల్లి థియోసోఫికల్ కాలేజీ ని ఎక్కడ స్థాపించారు ?
- తెలంగాణ
- మహారాష్ట్ర
- కర్ణాటక
- రాయలసీమ
Answer: 4
- .గిర్గ్లానీ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వంలోని ఎన్ని శాఖలు మాత్రమే తమ సమాచారాన్ని తెలియజేశాయి ?
- 120
- 152
- 204
- 52
Answer: 4
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్ల సంఖ్య ?
- 23
- 27
- 21
- 25
Answer: 4
- ప్రవర దీని యొక్క ఉపనది ?
- కావేరి
- మహానది
- కృష్ణ
- గోదావరి
Answer: 4
- విష్ణుకుండినుల రాజ్య స్థాపకుడు ఇంద్రవర్మ అని ఎవరు పేర్కొన్నారు .?
- బి.యస్.యల్ హనుమంతరావు
- బి.ఎన్.శాస్త్రి
- శ్రీరామ శర్మ
- వి.వి.కృష్ణశాస్త్రి
Answer: 1
- బహమనీ రాజ్యం ఎప్పుడు విచ్ఛిన్నమైంది .?
- 1488
- 1492
- 1490
- 1494
Answer: 3
- .1958 లో ఏర్పా టయి న తెలంగా ణ ప్రాం తీ య సంఘం, ము ల్కీ రూ ల్స్ ఏ రా జ్యాం గ సవరణ ద్వా రా రద్దయ్యా యి ?
- 51
- 52
- 36
- 32
Answer: 4
- తెలంగాణ రాష్ట్రం లోని స్పాంజ్ ఐరన్ పరిశ్రమల సంఖ్య .?
- 16
- 25
- 15
- 26
Answer: 3
- తెలంగాణ ప్రాంతంలో ఏ రోజు నుంచి పండుగలు ప్రారంభమవుతాయి ?
- కార్తీక పౌర్ణమి
- వైకుంఠ ఏకాదశి
- వినాయక చవితి
- తొలి ఏకాదశి
Answer: 4
- అక్క మహాదేవి గుహలో ఎవరి కోసం తపస్సు చేసినట్లు భక్తులు నమ్మకం .?
- కృష్ణుడు
- విష్ణువు
- శివుడు
- బ్రహ్మ
Answer: 3
- శ్రీకృష్ణ కమిటీ సభ్యులలో లా ప్రొఫెసర్ ను గుర్తించండి ?
- ప్రొఫెసర్ వికె దుగ్గల్
- ప్రొఫెసర్ విక్రమ్ సింగ్
- ప్రొఫెసర్ రణబీర్ సింగ్
- ఎవరు కాదు
Answer: 3
- తెలంగాణ రాష్ట్రంలోని నది వ్యవస్థకు సంబంధించి: 1. తెలంగాణ రాష్ట్రంలో గోదావరిలో కలిసే మొట్టమొదటి నది మంజీరా. 2. గోదావరి నది పరివాహక ప్రాంతం 3 లక్షల 15 వేల చదరపు కిలోమీటర్లు. 3. గోదావరి నది పొడవు 1565 కిలోమీటర్లు. 3. గోదావరి నది నాసిక్ త్రయంబకేశ్వరంలోని బ్రహ్మగిరి సరస్సు వద్ద జన్మిస్తుంది.
- ఒకటి నాలుగు సరైనవి రెండు మూడు సరికాదు
- రెండు మూడు సరైనవి ఒకటి నాలుగు సరికాదు
- మూడు నాలుగు సరికాదు ఒకటి రెండు సరైనవి
- ఒకటి మూడు సరైనది కాదు రెండు నాలుగు సరైనవి
Answer: 3
- చాందా రైల్వే పథకం ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది ?
- 1883
- 1886
- 1895
- 1870
Answer: 1
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కాలంలో నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైంది ?
- ఎన్టీఆర్
- కాసు బ్రహ్మానందరెడ్డి
- టి అంజయ్య
- పీవీ నరసింహారావు
Answer: 2
Comments
Post a Comment